Chandrababu

    వైసీపీ గెలిస్తే : భూములు లాక్కుంటారని, రౌడీలు కత్తులతో తిరుగుతారని భయపెట్టారు

    April 29, 2019 / 01:42 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావన్నారు.

    ఏం తప్పు చేశాడండీ : వర్మకు వత్తాసు పలికిన జగన్

    April 29, 2019 / 05:12 AM IST

    లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుదలను ఆపడంతో వర్మకు సపోర్ట్‌గా నిలబడి  చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి రామ్ గోపాల్ వర్మకు తన మద్దతును ప్రకటించారు. బెజవాడలో ప్రెస్‌మీట్ పెట్టుకోక�

    ఉద్యోగులకు జీతాల్లేవు : చంద్రబాబు త్వరలోనే శిక్ష అనుభవిస్తారు

    April 28, 2019 / 07:27 AM IST

    విజయవాడ : వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు త్వరలోనే శిక్ష అనుభవిస్తారని అన్నారు. మే 23న ఫలితాల్లో ఎవరు గెలిస్తే వాళ్లు సీఎం అవుతారని చెప్పారు. జూన్ 8వరకు నేనే సీఎం అని చంద్రబాబు అనడం ఆయన విజ్

    చంద్రబాబుకి ప్రధాని అయ్యే అర్హత ఉంది: పవార్

    April 27, 2019 / 09:08 AM IST

    లోక్‌సభ ఎన్నికల వేళ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకుని వచ్చారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. యూపీఏ, ఎన్‌డీఏ యేతర పక్షాల బలంతోనే ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బహు�

    చంద్రబాబు ఆస్తుల కేసులో కోర్టుకి లక్ష్మీపార్వతి హాజరు

    April 26, 2019 / 09:01 AM IST

    ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడి పై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఈ కేసులో ఎసిబి కోర్టు విచారణ మే 13వ తేదీ నుంచి ప్రారంభం అవనుంది. 14ఏళ్ల నాటి కేసులో స్టే లను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన

    చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: విజయసాయి రెడ్డి  

    April 24, 2019 / 11:19 AM IST

    సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేవాలయాల ఆస్తులన్నీ అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో తవ్వకాలు..కిరీటాల దొంగత�

    మహిళలు ఆశీర్వదించారు : టీడీపీ విజయం ఖాయం

    April 24, 2019 / 07:43 AM IST

    చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.

    50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి : చంద్రబాబు

    April 23, 2019 / 04:02 PM IST

    ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వీవీ ప్యాట్లలో 50శాతం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తూ....సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.

    పులివెందుల పందేలు : లోకేష్, చంద్రబాబు కలిసినా జగన్‌ను తగ్గించలేరా?

    April 23, 2019 / 09:47 AM IST

    సరిగ్గా నెలరోజులు.. ఎన్నికల ఫలితాల ప్రకటనకు ఉన్న గడువు. వచ్చే నెల(మే) 23వ తేదీన ప్రధాని ఎవరో.. ముఖ్యమంత్రి ఎవరో తేలబోతుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్�

    పవన్ స్పందించారు : టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్కలు వేయదు

    April 21, 2019 / 04:44 PM IST

    గుంటూరు : ఏపీలో పోలింగ్ (ఏప్రిల్ 11,2019) తర్వాత కనిపించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదన్నారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని త

10TV Telugu News