Home » changed
మంకీపాక్స్ పేరును ఎంపాక్స్గా మార్చారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీపాక్స్ను ఇకపై ఎంపాక్స్గా పిలువనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులతో వరుస సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కొత్త పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ స్పష్టం చేశారు.
SBI ATM CASH WITHDRAWL RULES CHANGED: మీరు ఎస్బీఐ(SBI) కస్టమరా? మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే మీకు ఓ ముఖ్య గమనిక. ఎస్బీఐ ఏటీఎం(ATM) రూల్స్ మారాయి. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా(Cash withdraw) చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఉన్నాయి. దేశీయ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆ
YCP office in Srikakulam : తమ్ముడు పట్టించుకోలేదు. బాధ్యత ఉంది కాబట్టి అన్నయ్యే పట్టించుకోవాల్సి వచ్చింది. సిక్కోలులో వైసీపీ కార్యాలయానికి బూజుపట్టిన పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇద్దరు మంత్రులు, స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆ జిల్లాలో పార్�
కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో అమ్మాయిల ఆలోచనల్లో చాలామార్పులు వచ్చాయంట. సింగిల్ గా లేదా ఒంటరిగా ఉండే మహిళలు లేదా యువతుల ఆలోచనలపై లాక్ డౌన్ ప్రభావం గట్టిగానే ఉందట. లాక్ డౌన్ ముందు వరకు తన బాయ్ ఫ్రెండ్ గా ఉండేవాడు అందంగా ఉండాలని,పార్టీకి వెళితే అ�
ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 8.5శాతానికి తగ్గించినట్లు EPFO(ఎంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ఆర్గనైజేషన్)గురువారం(మార్చి-5,2020)ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్క�
ఢిల్లీ పర్యటన అనంతరం కాకినాడలో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్… ఒక్కసారిగా స్వరం మార్చారు. కేంద్రంతీరుపై సానుకూలంగా స్పందించారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, మహిళలపై దాడులను కేంద్రానికి వివరించానన్నారు. ఏ ఆశయాలతోనైతే ప్రధాని ము�
నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇచ్చి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్.. రైతులకు ఝలక్ ఇచ్చారు. పసుపుబోర్డు ఏర్పాటుపై మాట మార్చారు. పసుపు బోర్డు అనేది అంబాసిడర్ కార్ల నాటి డిమాండ్ అన్న అర్వింద్.. ఇప్పుడు టయోటా జమానా నడుస్తోందన్నా
ఏపీ ఎన్నికల్లో జనసేన గెలుపుపై పవన్ కల్యాణ్కు అనుమానాలున్నాయా ? జనసేనానిలో ఉత్సాహం తగ్గడానికి కారణమేంటి ? ఎన్నికల ప్రచారంలో అధికారం మాదేనంటూ ఊగిపోయిన పవన్… ఇప్పుడెందుకు స్వరం మారుస్తున్నారు? పోలింగ్ తర్వాత పవన్కు ఏ విషయంలో క్లారి�