Home » Changes
Shirdi Sai Baba temple : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడుతోంది. మహారాష్ట్రలో మరలా కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత సంవత్సరం మార్చి తర్వాత..ఎలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయో..ప్రస్తుతం అ
Changes in Telangana Inter exams : కరోనా నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నాపత్రంలో ఛాయిస్ పెంచాలని, పరీక్ష సమయాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ప్రశ్నా పత్రంలో 2, 4, 8 మార్కుల పశ్నల ఛాయిస్ పెంచాలని ప్రతిపాదలను స�
Rewanth Reddy Get TPCC Chief : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. టీపీసీసీ (TPCC) అధ్యక్షుడితో పాటు మొత్తం నాయకత్వంలోనే మార్పులకు ఢిల్లీలో అధిష్టానం సిద్దమైందా.. నిజమేనంటున్నాయి పార్టీ వర్గాలు. ఇందులో భాగంగా ఛరిష్మాతో ఆర్థికంగా బలమైన నేతకు సారథ్య పగ్గాలు కట్టబె�
Telangana new secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. నిర్మాణ డిజైన్లో అంతర్గతంగా, వెలుపల పలు మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గతంలోనే తుది డిజైన్ను ఖరారు చేసినా సీఎం కేసీఆర్ పలు మార్పులను సూచించారు. ఇంతకి డిజైన�
ఏపీ ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం(ఆగస్టు 3,2020) ఉదయం 11.15 గంటలకు విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్�
ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ప్రమోషన్ వస్తుందో, ఎవరికి డిమోషన్ వస్తుందో
ఆంధ్రప్రదేశ్లో క్వారంటైన్ విధానంలో నిబంధనలు మారాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్త
తెలంగాణలో 2020-2021 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించే ఎంసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి గురువారం(జనవరి 23, 2020) ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షె
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, గతంలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవటం కుదరదు. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్ధ (ఉడాయ్) కొత్త రూల్స్ రూపోందించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆధార్ లో పుట్టని తేదీని కేవలం ఒకసారి మాత్రమే మా�