Home » Changes
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో మార్పు చేశారు. ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ లో మార్పులు చేసింది.
నారాయణాద్రి రైలులో ప్రయాణిస్తున్నారా. అయితే..మీకో గమనిక..ఈ రైళ్ల టైమింగ్స్ ఛేంజ్ అయ్యాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి – తిరుపతి రైళల్లో మార్పులు జరిగినట్లు వెల్లడించింది. లింగంపల�
ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్)లో మార్పులు చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈపీఎస్తో పాటు జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)ను చట్టంలో చేర్చ�
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే..వానాకాలంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడం లేదు. అకాల వర్షాలు..కరవు..తుఫాన్లు..సర్వసాధారణమై పోయాయి. ఈ సంవత్సరంలో ఎండలు ప్రజలను భయపెడుతున�
రాష్ట్రపతి ఉత్వర్వులు సవరించిన అనంతరం కొత్త జోనల్ వ్యవస్థ అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉత్తర్వులకు మళ్లీ సవరణ కోరాలని నిర్ణయించింది. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెల్పడంతో జిల్లాల
ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు.
Sc, ST వేధింపుల నిరోధక చట్టం విచారణ లేకుండా అరెస్ట్ లు సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం చట్టం సవరణ ఆమోదం ప్రజల్లో వ్యతిరేకత..సుప్రీంకోర్టులో పిటీషన్స్ ఢిల్లీ : Sc, ST వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకు వచ్చిన నూతన సవరణల�
ఢిల్లీ : సోషల్ మీడియా రూమర్స్ ఇక చెల్లవ్.. ఐటీ చట్టంలో భారీ మార్పులు అతిక్రమిస్తే రూ.15 కోట్ల జరిమానా ఫేస్బుక్..వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో పుకార్లు పుంఖాను పుంఖాలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి తోచినట్లుగా వారు నిజమేదో తెలుసుకోకుండా సోషల్