Home » Char Dham yatra
భారత దేశంలోని హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ ఒకటి. అద్భుతమైన చార్ ధామ్ యాత్ర అనేది వివిధ దేవతలకు ప్రార్ధనలు చేయడానికి చేపట్టిన తీర్ధయాత్ర. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్...
"దేఖో అప్నా దేశ్" ఆఫర్లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది.
ఉత్తరాఖండ్ లోని ఫేమస్ చార్ధామ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ సారి నిలిపివేయడానికి కారణం
చార్ ధామ్ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. "చార్ ధామ్ యాత్ర" ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ‘దేఖో అప్నా దేశ్’ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ‘చార్�
ఛార్ధామ్ యాత్ర ఆరంభం కావడానికి కొద్ది రోజుల ముందే రద్దు చేస్తున్నట్లుగా ఉత్తరాఖాండ్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి మొదలుకావాల్సిన యాత్రకు సంబంధించి...
Char Dham Yatra కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలోఈ ఏడాది ఛార్ ధామ్( బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-29,2021)ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆర్డర్ జారీ చేసింది ప్రభుత్వం. మే 14 నుంచి యాత్ర �
పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం చార్ ధామ్(బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి)యాత్రను నిలిపివేసింది. దీనిపై ముఖ్యమంత్రి