Home » CHARGES
కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ
ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం
అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్లో ఓటింగ్ జరుగగా ట్రంప్ నిర్దోషి�
మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్
ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కిలోమీటర్కు రూ. 20 పైసలు,
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ�
దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ముగిసి పనిలో చేరారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ బస్ చార్జీలు పెంచక తప్పదని ప్రజలకు విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. కిలో మీటరుకు 20 పైసలు పెంచుతామని తెలిపారు. బస్ చార్జ