Home » charminar
అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన ఎరిక్ గార్సెట్టి అధికారిక పర్యటనలో భాగంగా తొలిసారి హైదరాబాద్కు విచ్చేశారు. చార్మినార్తో పాటు పలు ప్రాంతాలను సందర్శించిన ఆయనకు చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ నచ్చిందట. ఈ విషయాన్నిట్విట్టర్ లో షేర్ చేసుక
Hyderabad: మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ను వివిధ పాయింట్ల వద్ద మళ్లిస్తున్నారు.
ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి బయట పెద్దగా కనిపించదు. తాజాగా ఈమె చార్మినార్ వద్ద షాపింగ్ చేస్తూ కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
నేడు ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు జరుగనున్నాయి. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులోని అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద బాంబు పెట్టామని పోలీసులకు అగంతకులు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో చార్మినార్ వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. చార్మినార్ వద్ద ఫుట్ పాత్ వ్యాపారాలను ఖాళీ చేయించి బాంబు కోసం తనిఖీలు చేశారు
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా పాతబస్తీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నె
హైదరాబాద్ పేరు విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నగరం పేరు గతంలో భాగ్య నగర్గా ఉండేదని కొందరు వాదిస్తూ ఉంటారు. దీని పేరు తిరిగి భాగ్య నగర్గా మార్చాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే, దీనిపై ఏఎస్ఐ స్పష్టతనిచ్చింది.
హైదరాబాద్ అంటే మొదటగా గుర్తుకువచ్చేది చార్మినార్. నగరానికి అంతర్జాతీయ యవనికపై చార్మినార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. దేశ, విదేశీ పర్యాటకులను చార్మినార్ ఆకర్షిస్తుంది. నేడు చార్మినార్ 444వ పుట్టినరోజు
హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, పురాతనమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. పాతబస్తీలో అభివృద్ధి అడ్డుకుంటున్న శక్తులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సింధియా అన్నారు. పాతబ�
చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి చేరుక