Home » cheating
పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరును 19 ఏళ్లపాటు లైంగికంగా వాడుకుని, ఆమెపై మోజు తీరాక ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర�
అతడు-ఆమె- ఓ రైలు ప్రయాణం. ఇది సినిమా కాదు నిజం జీవితంలో జరిగింది. అతను రైలులో పరిచమయ్యాడు. ప్రేమ అన్నాడు. ఆమెను నమ్మించాడు. ఆమె నమ్మేసింది. పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేశాడు. ఆ విషయం తెలుసుకని పెళ్లి కూడా చేసుకున్నాడు. తరువాతే మొదలైంది అసలు
ఎదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని అవ్వాలంటే అక్కడ మనకు తెలిసినోడు ఎవరైనా ఉంటే బాగుండు…త్వరగా పనవుతుంది అనుకుంటాం… అలాగే బ్యాంకుల్లోనూ అంతే…. ఎక్కువ సేపు క్యూలో నిలబడకుండా పనవటం… అవసరం ఐతే బ్యాంకు లోను కావాల్సివచ్చినప్పుడు త్వరగా పని అ
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. ఓ
ఇటీవలికాలంలో టీవీ షోలకు హీరోయిన్లు జడ్జ్లుగా హోస్ట్లుగా అవుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీయాని తన షోకి హోస్ట్గా చేయాలని భావించిన చంద్రాయుడు అనే వ్యక్తికి గట్టి షాక్ ఇచ్చాడు ఓ మోసగాడు. దక్షిణాది తార శ్రీయ పేరు చెప్పి ఓ విలేఖరి ఈ మోసానికి పాల్�
విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువ
యువకులను మాయ మాటలతో లోబర్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నమాయ లేడి షాదాన్ సుల్తానా నిజామీ(26)ని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ సిఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన షాదాన్ సుల్తానా ఎల్
కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�
తమిళనాడులో దంపతులు ఘరానా మోసం చేశారు. పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్నగర్కు చెందిన మణివణ్ణన్(38), ఇందుమతి(33) దంపతులు తమ బంధ�
ఏయూలో ఉద్యోగాల పేరుతో ఒక మహిళ ఆమె కుమారుడు కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. హైదరాబాద్ మణికొండ కేంద్రంగా జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వద్ద సంగీత దర్శకుడుగా పని చేస్తున్న కెమెరామెన్ రాజశేఖర్ �