Home » cheating
పెళ్లి సంబంధాల పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో పేరు రిజిష్టర్ చేసుకుని యువతులను మోసం చేస్తున్న యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఒక యువతినుంచి రూ.17 లక్షలు కాజేయటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుక�
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో నకిలీ ఎకౌంట్ రిజిష్టర్ చేసి పెళ్లి కాని యువకుడిని మోసం చేసిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. అప్పటికే ఆమెకు రెండు వివాహాలు కాగా ఇప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడిని మోసం చ
భర్తనుంచి విడిపోయిన కూతురిని పెట్టుకుని, మగదిక్కులేక ఒంటరిగా జీవిస్తున్న మహిళ కుటుంబానికి తోడుగా ఉంటానని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. మాయమాటలతో వారిని లోబరుచుకుని వారిపై లైంగికంగా దాడి చేయటమే కాక, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు క
తాళి కట్టిన భార్యకు తెలియకుండా రెండో వివాహాం చేసుకున్నాడో దుర్మార్గుడు. ఇది తెలిసి భార్య, భర్తను నిలదీస్తే ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆ మహిళ తన కుమార్తెతో కలిసి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ ఘటన తిరుపతి పెద కాపు వీధిలో జరిగింది. �
సోషల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. సినిమా పరిశ్రమ విషయానికొస్తే పలువురు సెలబ్రిటీల పేర్లు లేదా ఆయా సంస్థల పేర్లు చెప్పి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న
చదువుకోడానికి హైదరాబాద్ వచ్చిన యువతికి… తనకి పెళ్ళికాలేదని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసాక ఆమెను వదిలి పారిపోయాడో వ్యక్తి. దీంతో ఆమె ఇరుగు పొరుగువారి సహాయంతో ఆస్పత్రిలో చేరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాళి కట్టినవ
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక సినీ సహాయ దర్సకురాలు తన ప్రియుడిపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీ నగర్ లో నివాసం ఉండే 32 సంవత్సరాల సినీ సహాయ దర్శకురాలికి 2018 లో ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యకి పరిచయం అయ్యాడు. అనంతరం వారిద్దరూ
బెంగుళూరు కు చెందిన ఒక బహు భాషా నటిపై అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను రేప్ చేసి…వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడో కంపెనీ సీఈవో. దీంతో బాధితురాలు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. �
టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఈ �
టాక్ టాక్ కొంపముంచుతోంది. ఎంజాయ్ మెంట్ మాటేమో కానీ జీవితాలను నాశనం చేస్తోంది. అత్యాచారాలు,