Home » cheating
కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం
లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
భర్తతో విబేధాలు వచ్చి పుట్టింట్లో ఉన్న యువతిని మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన ప్రబుధ్ధుడి ఉదంతం మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతికి (19) గతేడాది వివాహం అయ్యింది. పెళ్లైన క�
ప్రేమ పేరుతో మోసం చేసి.. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న మోసగాడి ఘటన నల్గోండ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని చింతపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు రెండు సంవత్సరాలుగా ప్రేమించు�
ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనమంటూ ఎంజాయ్ చేసాడు. పెళ్లనేసరికి పరారైన కామాంధుడు ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే రాజేష్ అదే నగరంలోని సంజన అనే యువతితో 2018 నుంచి ప్రేమలో పడ్డాడు. చాలాకాలం పాటు ఈ ప్రేమ పక్షులు ప�
దేశ వ్యాప్తంగా లాక్డౌన్తో మద్యం ప్రియుల కష్టాలు అన్నీఇన్నీకావు. మందు దొరక్కా…కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తుంటే మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. అయితే లాక్డౌన్ను కొందరు సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో మద్�
వంద అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు అనే మాట పూర్వకాలం వాడుకలో ఉండేది. రానురాను అది పెద్ద నేరం అయ్యింది. చాలా మంది అబద్దాలు చెప్పి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాటివల్ల కాపురాలు విఛ్ఛిన్నమై పోవటం.. విడాకులకు దారితీసి
టీటీడీలో ఉద్యోగాల పేరుతో బెజవాడలో రాందేవ్ అనే వ్యక్తి నిరుద్యోగుల్ని మోసం చేశాడు. టీటీడీ లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా వేశాడు. 60 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు. నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకుని రాందేవ్�
ఆన్లైన్ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడిన విదేశీముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.12.5లక్షలను నైజీరియన్, నేపాలీల ముఠా కాజేసింది.