Home » cheating
ఫ్యాన్సీ నంబర్లు అంటే అందరికీ పిచ్చి ఉంటుంది. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులకు అయితే ఇది ఇంకాస్త ఎక్కువే దానినే అలుసుగా తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఎయిర్టెల్ సీఈవోనని చెప్పి బడా బాబులను నమ్మించాడు. మొబైల్ ఫ్యాన్సీ నంబర్లను తక్కు�
కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి అక్రమాల డొంక కదులుతోంది. ధర్మాసుపత్రి పేరుతో రవిప్రకాశ్ అండ్ కో చేసిన అక్రమాలను 10TV బయటపెట్టడంతో ప్రభుత్వం కదిలింది. అటు ఆర్డీవో ఇటు ఇంటెలిజెన్స్ రెండూ రంగంలోకి దిగాయి. రవిప్రకాశ్ సిలికానాంధ్ర �
రూ.18 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్లో ఉన్నారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. ఏబీసీఎల్ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, టీవీ 9 మాజీ సీఎఫ్ వో మూర్తిపై టీవ�
టాలీవుడ్ సినీ రచయితీ, దర్శకుడు కోన వెంకట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జెమిని ఎఫ్ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ కంప్లయింట్ మేరకు చీటింగ్ కింద..జూబ్లిహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. IPC 406, IPC 420 సెక్షన్ల కింద కేసును రిజిష్టర్ చేశారు. సినిమాకు క�
ఉద్యోగం ఇప్పిస్తానని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి రూ.44 లక్షలు టోకరా పెట్టారు.
సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
రిచ్గా ఉంటే అమ్మాయిలు పడిపోతారనుకున్నాడో ఏమో.. బడా బిజినెస్మెన్ అంటూ డ్రామా మొదలుపెట్టాడు. ఫేస్బుక్లో పరిచయం చేసుకుని క్లోజ్ అయ్యాక డబ్బులు దండుకోవడమే అతని టార్గెట్. చెన్నైకు చెందిన మరో సైబర్ దొంగను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమ
తిరుమల శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి దర్శనం చేయిస్తానంటూ వారి
జనసేన అధినేత పవన్కి ప్రజారాజ్యం ఫీవర్ ఇంకా పోలేదు.. పార్టీ పెట్టినప్పటి నుంచి అప్పటి అనుభవాలనే గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.. పార్టీ నిర్మాణంలో.. ఎన్నికల ప్రచారంలో.. ఎన్నికల అనంతరం ప్రజారాజ్యం ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. అప్పటి ఎదురుదెబ్బలు త