Home » cheating
కన్నింగ్ గాళ్లు పెరిగిపోతున్నారు. మాటలతోనే మాయ చేస్తున్నారు. కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫ్రాడ్స్ చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ
హైదరాబాద్ : నిరుద్యోగుల బలహీనతను ఆసరా చేసుకుని ఉద్యోగాల పేరుతో చేసే దందాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మలేషియాలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలకు ముంచేసిన మరో మోసం బైటపడింది. ఉద్యోగాల పేరుతో మోసం చేసే నకిలీ కన్�
హైదరాబాద్ : పాతబస్తీలో అమ్మాయిలను నిఖా పేరుతో చేస్తున్న మోసాలు ఎన్నో.. ఎన్నెన్నో. ఈ క్రమంలో పాతబస్తీలోని ఓ ముస్లిం అమ్మాయి వద్ద పెళ్లిపేరుతో లక్షలు దోచేశాడు ఓ నైజీరియన్. ఇస్లాం సంప్రదాయాలు గలిగిన యువతిని పెళ్లి చేసుకోవడం తనకిష్టమని నైజ�
పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు షూస్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. షూస్ వేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని, చెప్పులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు నితీష్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.�
కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడు రాధాకృష్ణను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరు చెప్పి ఇతను రూ. 7కోట్లు వసూలు చేసినట్లు కరీంనగర్ ఏసీపీ శోభన్ కుమార్ తెలిపారు. సూర్యాపేటకు చెందిన వెల�
అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్ అయ్యాడు. గురువారం(జనవరి 31, 2019) సాయంత్రం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ ఏజెన్సీలు అందించిన సమాచారం ప్రకారం పుజారిని సెనెగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల క్రితమే
హైదరాబాద్: పల్లీ నూనె పేరుతో కోట్లు కొల్లగొట్టిన గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్తో పాటు భాస్కర్ యాదవ్, లంకా ప్రియ, అహల్యరెడ్డి, అనిల్ రెడ్డి, అంజయ్య గౌడ్, సంతోష్లను పోలీసులు అదుపులోకి తీసుకుననారు
విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెద్దఎత్తున కోళ్ల పందేలు జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు
హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో �
హైదరాబాద్: సిమ్ స్వాపింగ్ ద్వారా బ్యాంకు ఎకౌంట్లో డబ్బులు కాజేసే నైజీరియన్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిషింగ్ మెయిల్స్ చేసి, కంపెనీ వివరాలు, ఫోన్ నెంబరు తెలుసుకుని వాటి ద్వారా సిమ్ స్వాప్ చేసి కంపెనీల బ్యాంకు ఖాతాలను క