Home » cheating
ప్రేమించాను అని వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. హనీమూన్ కూడా అయిపోయింది. ఐదేళ్ల పాటు యువతితో సంబంధం నెరిపాడు. మోజు తీరిందో మరేమో కానీ, సడెన్ గా అమ్మాయిని వదిలేశాడు. తాను మోసపోయానని తెలిసి బాధితురాలు కన్నీరుమున్నీరైంది. న్యాయం కోసం పో�
అడ్డదారిలో తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ప్రజలు నేరస్దులుగా మారిపోతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అనుకుని కష్టాల్లో పడుతున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని …. పెళ్లికాని వ�
ఎదుటి వారి వీక్ నెస్సే వారి పెట్టుబడి. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించారు. అందమైన అమ్మాయిల ఫొటలతో ఏకంగా రూ.60లక్షలు దండుకున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతటి మోసగాళ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయనగరం టూ
సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి పాల్పడిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడు చేసిన ఘరానా మోసం అందరిని షాక్ కి గురి చేసింది. సింగర్ సునీత పేరుతో చైతన్య ఓ మహిళ నుంచి ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేయడం విస్మయం కలిగించింది. బ�
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయ్యిందేమోనని తెగ వర్రీ అవుతున్నారు. కాస్త జలుబు, జ్వరం చేసినా.. కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్
ఆమెకు 26, అతనికి 19…..అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్
సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తూ జీవనం గడుపుతున్న ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసి పెళ్ళి చేసుకోమనే సరికి తప్పించుకు తిరుగుతూ మోసం చేసిన వ్యాపారిపై నటి ఫిర్యాదు చేసింది. సాధారణంగా సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లో�
సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ మోసాగాళ్లు కూడా పెరిగి పోతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో కొందరు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ.. మాకు వారు తెలుసు, వీరు తెలుసు అని చెబుతూ మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కొందరు సెలబ్రిటీలు �
దేశంలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీ, భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలీని మోసం చేసాడు హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కోటారెడ్డి. సచిన్ ఫ్యామిలీతో పాటు సినీ తారలు రమ్యకృష్ణ. నయనతారలతో పాటు పలువురు సెలబ్రిటీలను కూడా మో�
సూది కోసం సోది కెళితే రంకు యవ్వారం బయటపడ్డట్టు… మొగుడు నన్ను వదిలేసి విదేశాలకు చెక్కేసాడని ఫిర్యాదు చేస్తే ….ఆమె గారి అసలు బాగోతం అంతా బయట పడింది. ఆరేళ్లలో ఒకరికి తెలియకుండా ఒకరిని నలుగురిని పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేసింది. ఈ కిలేడీ