కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో దేశంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం వెరైటీగా రోగ నిరోధకత పెంచే చీరలు వచ్చాయి. రోగ ని�
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. సింహాచలం దేవస్థానం ఆస్తుల పాటు.. విలువైన ట్రస్టు భూములను కొట్టేయడానికి ప్రభుత్వం స్కెచ్ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సంచయితను ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్గా తప్పించ
ఎంచుకున్న బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక షాపింగ్ ఫీచర్ను ఇన్స్టాగ్రామ్ జోడించింది.