Home » Checking
Telangana police request : అప్పుల పేరుతో.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల ఫిర్యాదుతో.. రెండు వందలకు పైగా లోన్ యాప్స్ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. మరో 450కి పైగా లోన్ యాప్స్ను తొలగించాలని గూగుల�
ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంటే..మరోవైపు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క మందు కావాలంటూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వీరి పరిస్థితిని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. డబుల్, త్రిబుల్ ఛార్జీలు వేస్తూ..అందినకాడి�
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనూ కనిపించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని కే�
అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై
కర్ణాటక రాష్ట్రంలో EC దూకుడు పెంచుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు.
అమరావతి : దేశ వ్యప్తంగా పార్లమెంట్ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఓట్ల గల్లంతు వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య కాకరేపుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున�
హైదరాబాద్ : సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ చెక్�