-
Home » Checks
Checks
Assam Film Award Winners : రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేతలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి..
అస్సాం రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో గందరగోళం జరిగింది. ఇటీవల జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో విజేతలకు ప్రభుత్వం చెక్కులు బహుమతిగా ఇచ్చింది. ఈ చెక్కులను డిపాజిట్ చేయడానికి వెళ్లిన విజేతలకు చేదు అనుభవం ఎదురైంది.
Rare Species Seized : చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. అరుదైన పాములు, కోతులు, తాబేళ్లు స్వాధీనం
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
రైతుల పోరాటం వేళ..పంజాబ్, హర్యానా గోడౌన్లలో సీబీఐ సోదాలు
Punjab and Haryana godowns : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ పంజాబ్, హర్యానాలో సీబీఐ దాడులు హాట్ టాపిక్గా మారాయి. రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో 45 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన గోదుమ, వరి న�
బాబోయ్ : హైదరాబాదులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న 100మందికి పైగా నకిలీ డాక్టర్లు..
Hyderabad More than 100 people fake doctors ; హైదరాబాదు నగరం వైద్యానికి పేరొందింది. ఎన్నో రోగాలకు ఇక్కడ చక్కటి వైద్యం లభిస్తుందనే ఆశతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ లోని హాస్పిటల్స్ కు వస్తుంటారు. కానీ హైదరాబాద్ లో ఎన్ని హాస్పిటల్స్ సేఫ్టీ? ఎంతమంది డాక్టర్లు సరై�
విన్నాను.. ఇచ్చాను : 4లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు
అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వీరిని ఏ మాత్రం పట్టించుకోకుండా..ప్రభుత్వ పెద్దలు దురాశకు లోనై..అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూశారని తెలిపారు. 2019, నవంబర్ 07వ తేదీ గుర�
టార్గెట్ ఏంటీ : తిరుమల చైర్మన్ పుట్టాపై ఐటీ దాడులు
ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్, కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసింది. మూడు గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఏయే డాక్యుమెంట్లు పరిశీలించారు.. ఏం సీజ్ చేశారు.. ఏం
ఇంగ్లీష్ పాలెంలో బాంబుల కలకలం
మచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో భాగంగా ఓ ఇ�
నిఘా పెట్టారు : ఎగ్జామ్ సెంటర్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు
ఉత్తరప్రదేశ్లో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 7వ తేదీ గురువారం ప్రారంభం అయ్యాయి. పిల్లలు అంటూ ఎగ్జామ్ రాస్తూ టెన్షన్ గా ఉన్నారు. ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలో ఉన్నారు. అంతా కూల్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో.. సడెన్ ఎంట్రీ ఇచ్చార