Home » chest hospital
హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న 15 మందికి కరోనా సోకింది. దీంతో చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఓపీ కేసుల ద్వారా కరోనా వ్యాపిస్తోందని అనుమానం చేస్తున్నారు. ఓపీ సేవలు అం
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తుంటే..చెస్ట్ ఆసుపత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్జ్ చేసి నాలుక కరచుకున్నారు. డిశ్చార్జ్ చేసిన వ్యక్తిక�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యింది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి
విశాఖలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా ప్రబలుతున్న క్రమంలో..విశాఖలోని చెస్ట్ హాస్పిటల్ని పూర్తిగా కోవిడ్ – 19 ఆసుపత్రిగా మార్చేశారు. ప్రస్తుతం పాజి�
విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటల కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయ