Home » CHICKEN
థానే, పాల్గర్ జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.
వండిన 24 గంటలలో చికెన్ ను తినకపోతే హనీకరమైన బ్యాక్టీరియాకు చికెన్ నిలయమవుతుంది. పాడైన చికెన్ తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ క్వశ్చన్.. బహుశా ఇది అత్యధికంగా అడిగే రెండవ ప్రశ్న.
మాంసం ప్రియులు నాటుకోడిపై మక్కువ చూపుతున్నారు. దీంతో నాటుకోడి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కేజీ నాటుకోడి మాంసం రూ.600లకు చేరింది.
శ్రావణమాసంలో చికెన్ తినొద్దని వారించినా భర్త వినకపోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
గత కొద్ది రోజులుగా చికెన్ ధర పెరుగుతోంది. ప్రస్తుతం చికెన్ ధర కిలో రూ.300 లకు చేరుకుంది. డిమాండ్ కు తగినంత సరఫరా లేకపోవటంతోనే రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెపుతున్నారు. కోవిడ్ నేపధ్యంలో చికెన్ వినియోగం గణనీయంగా పెరగటం కూడా చికెన్ రేట�
మనుషుల్లో చూపించే ప్రేమ కంటే.. జంతువులే ఎంతో దయ కలిగి ఉంటాయనడానికి ఇదే నిదర్శనం.. ఓ బుజ్జి కోతి పిల్ల.. చిన్న కోడిపిల్లతో స్నేహం చేస్తోంది. అరటి ఆకుపై చక్కగా కూర్చొని.. కోడిపిల్లను ముద్దు చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలలో కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్న�
seven jailed for harassing liones : వన్యప్రాణుల ఆవాసంలోకి వెళ్లడమే కాకుండా.. వాటిని వేధించటం, హింసించటం చట్టరీత్యా నేరం.అలా ఓ హింహాన్ని వేధించిన ఏడుగురికి గుజరాత్ కోర్టు జైలు శిక్ష విధించింది. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వేధించారు. కోడిన