Home » Chidambaram
బీజేపీ ఓడిపోయింది కాబట్టే...పెట్రోల్ రేటు తగ్గింది _
2020-21 ఆర్థిక సంవత్సరాన్ని--"నాలుగు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క చీకటి సంవత్సరం"గా అభివర్ణించారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం.
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా భయాందోళనలు పుట్టిస్తుండటంతో ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతికేస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్...
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలను కట్టబెట్టేలా GNCTD(Government of National Capital Territory of Delhi)సవరణ బిల్లు 2021ని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే
“Bypoll Results Show…”: Now P Chidambaram’s Truth Bombs for Congress ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరియు 11రాష్ట్రాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిన తీరు పట్ల ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే.. క్షే
కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూర
దేశ ఆర్థికస్థితి విషయంలో మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చిదంబరం. తప్పుచేసినట్లు ఇప్పటికైనా మోడీ సర్కార్ ఒప్పుకుని…మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ �
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది..ప్రస్తుతం ఐసీయూలో ఉంది..అన్ని రంగాల్లో వృద్ధి లేదు..సబ్ కా సాత్..సబ్ కా వికాస్ కనిపించడం లేదు..కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తోంది..అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఫ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ర్యాలీ నిర్వహించిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సోమవారం ర్యాలీ నిర్వహించి�
ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉల్లి గురించి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు వి�