Home » Chidambaram
INX మీడియా కేసులో తమ సహచరుడు పి చిదంబరం నిరంతర నిర్బంధం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి చిదంబరం తీహార్ జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ �
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లారు. తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కలుసుకుని పరామర్శించారు. చిదంబరంకు పార్టీ అండగా ఉందని చెప్పాలనే వాళ్లు జైలుకు వెళ్లి కలిసిన�
INXమీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కస్టడీని గురువారం(సెప్టెంబర్-19,2019)ఢిల్లీ న్యాయస్థాన మరోసారి పొడిగించింది. చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి ఉ�
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్రమాజీ మంత్రి చిదంబరం..తీహార్ జైల్లో ముభావంగా గడుపుతున్నారట. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఎదుర్కొంటున్న చిదంబరం..ఇప్పుడు ఏ గదిలో అయితే ఉన్నారో..అందులోనే ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా ఏడాది క్రితం గడపడం వ
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పుట్టిన రోజు వేడుకలను ఆయన జైల్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తన 74వ బర్త్ డే (సెప్టెంబర్ 16)న తీహార్ జైల్లో ఖైదీల మధ్య జరుపుకోవాల్సి వచ్చింది. ఆయనకు నార్త్ బ్లాక్ 7వ నెంబర్ గది కేటాయించిన సంగతి తెలిసి�
INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి గురువారం(సెప్టెంబర్-5,2019) ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లనని.. అవసరమైతే ఈడీకి లొంగిపోతానని చిదంబరం అభ్యర్థించగా.. న్యాయమూర
INXమీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు. దీంతో తీహార్ జైలుకు చిదంబరంను తరలించారు. సెప్టెంబర్ 19,2019 వరకూ ఆయనను తీహార్ జైలులో ఉంచుతారు. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు. తీహార
ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తికి ఊరట లభించింది. వారిద్దరికీ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ మంజూర�
సుప్రీం కోర్టు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం బెయిల్కు నో చెప్పింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి సంకెళ్లు తప్పేలా లేవు. కస్టడీ గడువును సుప్రీం సెప్టెంబర్ 5వరకు పొడగించినా గురువారం స
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం కోర్టు చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 5వరకు పొడగిస్తూ త