Home » chief minister Yogi Adityanath
నవంబరు 25వతేదీ శనివారం నో నాన్ వెజ్ డేగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 25వతేదీ అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదికారికంగా ప
హలాల్ విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం హలాల్ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను నిషేధించింది. హలాల్ సర్టిఫికేషన్తో కూడిన ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలను త
Varanasi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గమైన వరణాసిలో 330కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23వతేదీన శంకుస్థా�
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పోలి ఉండడమే ఆయన ప్రాధాన్యతకు ఒక ముఖ్యమైన కారణం. Duplicate Yogi
అత్యాచారం పేరుతో నాటకమాడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఒక మహిళ నిర్భయ తరహాలో అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన సంగతి తెలిసిందే.
మొహమ్మద్ జావెద్ అనే వ్యక్తి హింసకు ప్రధాన కారకుడిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) ఆధ్వర్యంలో జావెద్ ఇంటికి అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్లోని హాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది కూలీలు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ఉత్తర్ప్రదేశ్. 2022 మేలో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే మే నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తికాను
యూపీలో అంతుచిక్కని వ్యాధి బెంబేలిత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. మృతుల్లో 32 మంది చిన్నారులు ఉండగా.. ఏడుగురు వృద్ధులు ఉన్నారు.