-
Home » chief minister Yogi Adityanath
chief minister Yogi Adityanath
మాంస రహిత దినోత్సవం నేడు...ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే...
November 25, 2023 / 05:26 AM ISTనవంబరు 25వతేదీ శనివారం నో నాన్ వెజ్ డేగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 25వతేదీ అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు…
హలాల్ సర్టిఫికేషన్లపై యోగి సర్కారు నిషేధాస్త్రం
November 19, 2023 / 10:26 AM ISTహలాల్ విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం హలాల్ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను నిషేధించింది. హలాల్ సర్టిఫికేషన్తో కూడిన ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ,…
Varanasi : రూ.451 కోట్లతో వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం…రేపు మోదీ శంకుస్థాపన
September 22, 2023 / 06:17 AM ISTVaranasi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గమైన వరణాసిలో 330కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23వతేదీన శంకుస్థాపన…
Yogi : డూప్లికేట్ యోగి దారుణ హత్య.. తీవ్రంగా స్పందించిన అఖిలేశ్ యాదవ్, సత్వర న్యాయం చేయాలని డిమాండ్
August 12, 2023 / 12:24 AM ISTముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పోలి ఉండడమే ఆయన ప్రాధాన్యతకు ఒక ముఖ్యమైన కారణం. Duplicate Yogi
Delhi Commission for Women: అత్యాచారం పేరుతో మహిళ నాటకం.. ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. మహిళపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
October 22, 2022 / 06:21 PM ISTఅత్యాచారం పేరుతో నాటకమాడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఒక మహిళ నిర్భయ తరహాలో అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన…
Prayagraj Clash: ప్రయాగ్రాజ్ హింస.. నిందితుడి ఇంటి కూల్చివేతకు సిద్దం
June 12, 2022 / 10:18 AM ISTమొహమ్మద్ జావెద్ అనే వ్యక్తి హింసకు ప్రధాన కారకుడిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) ఆధ్వర్యంలో జావెద్ ఇంటికి అధికారులు నోటీసులు ఇచ్చారు.
Boiler Blast: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి
June 4, 2022 / 07:19 PM ISTఉత్తర ప్రదేశ్లోని హాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది కూలీలు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా…
Uttar Pradesh Elections 2022 : అధికారం కోసం అఖిలేష్… పదవి నిలబెట్టుకునేందుకు యోగి యత్నాలు
January 8, 2022 / 05:23 PM ISTదేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ఉత్తర్ప్రదేశ్. 2022 మేలో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే మే నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తికాను
Mystery Viral Disease : యూపీలో అంతుచిక్కని వ్యాధితో 39 మంది మృతి.. 32 మంది చిన్నారులే!
August 31, 2021 / 09:06 AM ISTయూపీలో అంతుచిక్కని వ్యాధి బెంబేలిత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. మృతుల్లో 32 మంది చిన్నారులు ఉండగా.. ఏడుగురు వృద్ధులు ఉన్నారు.