Chief Minister YS Jagan Mohan Reddy

    జగనన్న విద్యా కానుక..రూ. 650 కోట్లతో విద్యార్థులకు కిట్లు

    October 8, 2020 / 06:19 AM IST

    Jagananna Vidya Kanuka : మరో ప్రతిష్టాత్మక పథకానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో పథకాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా.. 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి క

    Tirumala Tirupathi : తిరుమలకు సీఎం జగన్

    September 23, 2020 / 09:26 AM IST

    Tirumala Tirupati Devasthanams : ఏపీ సీఎం జగన్‌… తన ఢిల్లీ పర్యటన ముగించుకుని 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి జగన్‌ చేరుకుంటారు. అక�

    నేను విన్నాను..నేను ఉన్నాను : వైఎస్సార్ చేయూత ప్రారంభం

    August 12, 2020 / 11:57 AM IST

    మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళ�

10TV Telugu News