Home » chief ministers
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశమయ్యారు. సమావేశానికి ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు హాజరుకాలేదు.
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
Ramanachari’s sensational comments : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై రమణాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారికి మాతృభాషపై ప్ర�
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్డౌన్ను 3వ తేదీ వరకూ ఉంచాలా..
Lockdow కొనసాగింపే సరైందనే ఎక్కువ శాతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎందుకంటే వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందని వెల్లడిస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేస్తే..సోషల్ డిస్టెన్స్ ప�
ప్లీజ్ ఇక్కడే ఉండండి..మీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాం..ఎక్కడకు వెళ్లకండి అంటూ వలస కార్మికులనుద్దేశించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దేశ పురోభివృద్ధిలో వలస కూలీలు, కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా బీహార్ ర�
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. ఇంతలో మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలక�
ఒకసారి గెలవడం అంటే అవకాశం.. రెండవసారి నిలవడం అంటే నమ్మకం.. మూడవసారి పట్టం కట్టారంటే అంతకుమించి అనే కదా? అవును మూడు సార్లు గెలవడం.. అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. అందులోనూ ఢిల్లీ లాంటి చోట.. దేశ రాజధానిలో చదువుకున్న వాళ్లు ఎక�
తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్లోనే మూడు సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై