Home » children
పిల్లలలో కరోనా కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కరోనా మూడవ వేవ్ వస్తే, పిల్లలకే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మునుపటి కంటే ఎక్కువగా సంఖ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు.
దేశంలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా? చిన్నారులపై మహమ్మారి ప్రతాపం చూపిస్తోందా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి.
అనంతపురంలో సంతోషం విరిసిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద రాగం వినిపిస్తోంది. తండ్రి దూరమైన ఏడాదికే తల్లి మరణించడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.
కరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ సైంటి
ఏపీ ప్రభుత్వం మొదటిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైసీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సీఎంలుగా పని చేస్తున�
రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా ముందడుగు వేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికా
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్లో కరోనా మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇక లెక్కలోకి రాని మరణాలు ఎన్నో. సెకండ్ వేవ్ లో కరోనా కొత్త వేరియెంట్లు చిన్నా, పెద్�
మూడో దశలో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ట్రీట్ మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లాలి?
రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు లేవు.. ఆటల్లేవు.. ఇంట్లోనే.. నాలుగు గోడల మధ్య ఎక్కువగా ఫోనుల్లో.. టీవీలు అంటూ గడిపేస్తున్నారు. మహమ్మారి బాధ పోయిందని బయటకు వచ్చేలోపు సెకండ్ వేవ్ వచ్చేసింది. ఈ క్రమంలో పి