Home » Childrens
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
ఆర్థిక ఇబ్బందులు..కుటుంబ తగాదాలు..క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను సైతం దారుణంగా చంపేస్తున్నారు. కొన్ని రోజులుగా కొంతమంది తల్లులు..పెగు తెంచుకుని పుటటిన పిల్లలను కడతేరుస్తున్న విషాద ఘటనలు వెలుగు చూస�
6 ఏళ్ల పిల్లవాడు ఆడుకుని రాగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడనుకోండి.. ఆటల వల్ల అలసిపోయాడేమో అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే.. బాగా ఆడావ్ కదా.. నొప్పులు అవే పోతాయ్ లే అంటూ సర్దిచెప్తుంటాం. చాలావరకు ఇలా ఎక్కువగా �