Home » Childrens
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయ�
అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం …జూలై చివరి రెండు వా
పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఓ నిరుపేద తండ్రి తన కుటుంబానికి కడుపు నింపుతున్న గోమాతను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తనలా తన పిల్లలు చదువు లేకుండా కష్టపడకూదని ఆశించిన తండ్రి వేరే దారి లేక తనకున్న ఒక్క ఆవును అమ్ముకుని పిల్లకు ఆన్ లై�
ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు చికిత్స కొనసాగుతోంది. KGH లో 225 మంది బాధితులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో వందలాది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్లో 50 మంది చిన్నారులకు చికిత్స కొనస�
కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు.
దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి..
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
దేశద్రోహం కేసులో బీదర్లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను వారం రోజుల్లో నాలుగుసార్లు ప్రశ్నించారు కర్ణాటక పోలీసులు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారం�
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. కైవల్యా నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.