-
Home » China Population
China Population
బంపర్ ఆఫర్.. పిల్లలను కంటే డబ్బులే డబ్బులు..! రెండో బిడ్డకు రూ.6లక్షలు.. మూడో బిడ్డకు రూ.12లక్షలు..
రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ మంది పిల్లలను కనే తల్లిదండ్రులకు ప్రత్యేక పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతుంది.
చైనాను వీడని టెన్షన్.. వరుసగా మూడో ఏడాదీ భారీగా తగ్గిన ఆ దేశ జనాభా
చైనాలో ఈ ఏడాది జననాల రేటు స్వల్పంగా పెరిగినప్పటికీ జనాభా పెరుగుదలపై పెద్దగా ప్రభావం చూపలేదని చైనా జాతీయ ఏజెన్సీ పేర్కొంది.
చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం.. వేలాదిగా మూతపడుతున్న స్కూళ్లు!
China Birth Rates : చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. 2023లో పాఠశాలల సంఖ్య 14,808 తగ్గి 274,400కి పడిపోయిందని చైనా విద్యా మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది.
India Population : జనాభాలో అగ్రస్థానం.. భారత్కు వరం, చైనాకు కలవరం
India Population : జనాభాలో అగ్రస్థానం.. భారత్కు వరం, చైనాకు కలవరం
China Population : నూతన జంటలకు 30 రోజులు సెలవులు.. జననాల రేటును పెంచుకొనేందుకు చైనా సరికొత్త ప్రయోగాలు ..
చైనాలో జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాలను అవలంభిస్తోంది. తాజాగా కొన్ని చైనా ప్రావిన్స్లు వివాహాలను ప్రోత్సహిస్తూ, జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో కొత్తగా పెళ్లియిన యువతీ, యువకులకు 30రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్న�
India Population: జనాభాలో చైనాను దాటేశాం.. ప్రస్తుతం ఇండియా జనాభా ఎంతంటే..?
2022 డిసెంబర్ 31 నాటికి చైనా జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ సంస్థ అంచనా వేసింది. అయితే, ఆ సంఖ్య బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పింది
China Population: చైనాలో 60 ఏళ్లలో మొదటిసారిగా తగ్గిపోతున్న జనాభా: ప్రపంచానికి ఏ సంకేతం?
1980ల చివరలో 2.6 శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు..క్రమంగా తగ్గుతూ 1994లో 1.6-1.7గానూ, 2020లో 1.3 కి మరియు 2021లో కేవలం 1.15 కి పడిపోయింది.
Covid 19 : కరోనా కలకలం, పలు నగరాల్లో మళ్లీ లాక్ డౌన్లు
పలు దేశాల్లో వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో మరోసారి కఠిన ఆంక్షలకు సిద్ధమౌతున్నాయి.
China : వీడియో గేమ్స్పై ఆంక్షలు, వారంలో మూడు గంటలు మాత్రమే ఆడాలి
నిన్న మొన్నటి వరకు పిల్లలు కనడంపైన ఆంక్షలు పెట్టిన దేశం ఏదో తెలిసిందే. తాజాగా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి పిల్లలు ఆడే వీడియో గేమ్స్ పై కన్నేసింది.