Home » China
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో కరోన�
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్
ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లు అయిన చైనా నుంచి ఇటలీకి వైద్య నిపుణుల బృందం వెళ్తోంది. యూరపియన్ దేశంలో కరోనా కోరలు సాచింది. వందలాది మందిని మింగేస్తోంది. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో ప్రాణాలు తీసేసింది. కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. ర�
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ క్రమక్రమంగా వివిధ ధేశాలకు పాకుతోంది. చైనాలో వేలాది మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాలకు కరోనా వ్యాపించింది. ఈ వ్యాధి బారిన 1 లక్షా 9వేల 823 మంది పడినట్లు తెలుస్తోంది. మొత్తం ప్రప�
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.. డ్రాగన్ దేశం నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ వైరస్ వేలాదిమందిని బలితీసుకుంది. 90వేల మందికి పైగా వ్యాధి బారినపడ్డారు. ఫిబ్రవరి ముగిసేనాటికి తీవ్రస్థాయిలో ప్రబలిన COVID-19 వైరస్ �
వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. గురువారం సాయంత్రం హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్చి కూడా అయ్యారు. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆయన ఈ వైరస్ బారిన పడిందీ మరెక్కడో కాద�