Home » China
ఉక్రెయిన్లో కరోనా పేషెంట్లు అంటూ డజన్ల కొద్దీ ఆందోళనకారులు బస్సుపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. సెంట్రల్ పోల్టవా అనే ప్రాంతంలో 14రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వారిని బస్సు ద్వారా తరలిస్తున్నారు. ఆ సమయంలో ఆందోళనకారులు కరోనా వైరస
టన్నుల కొద్దీ మెడికల్ సప్లైను చైనాలోని వుహాన్కు తీసుకెళ్లిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్లేన్ను భారత్కు రాకుండా అడ్డుకున్నారు. విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో విమానం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ ఢిల్లీ చెప్పిన దాని ప్రకారం.. చైనాకు �
కరోనా వైరస్ ను నివారించేందుకు అధికారులు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇళ్ల తలుపులకు చెక్కలు పెట్టి.. మేకులు వేయడమే కాకుండా, ఇనుపు సంకెళ్లతో లాక్ చేస్తున్నారు.
డ్రాగన్ దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో భారతీయులు చాలామంది అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వెళ్లేందుకు అక్కడి అధికారులు నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టేకేలకు తెలుగు విద్యార్థులను సొంతూళ్లుకు అధికారులు పంపించ�
కోవిడ్-19గా పేరు మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రెండు నెలల క్రితం చైనాలోని హుబే రాష్ట్రంలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్�
కరోనా వైరస్ వ్యాప్తితో అస్తవ్యస్తమైన చైనాకు సాయం చేయడంలో భారత్ చూపించిన దయ గుణాన్ని తమ దేశం ఎంతో మెచ్చుకుంటోందని చైనా రాయబారి సన్ వీడాంగ్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో.. భారతీయ స్నేహితులు అందించిన సాయం తన మనస్సును ఎంతో హత్తుకుంద�
ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19).. ఈ వైరస్ కరణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే వేల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉండగా.. వందల్లో ప్రాణాలను కోల్పోయారు. భారత్లో మాత్రం ఈ వైరస్ ప్రభావ�
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. త
కరోనా వైరస్(కోవిడ్-19) దెబ్బకి చైనాలో ఇప్పటివరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది అధికార లెక్కే. అనధికరికంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ సిటీలో మొదటిగా వెలుగులో�