Home » Chinna Jeeyar Swamy
ఢిల్లీలోని ప్రధానినరేంద్ర మోదీ నివాసంలో ఆయనను ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు కలిశారు. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార�
ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు.
ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీ రామానుజక్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఎవరి మతాలు వారు అనుసరించాలి. దానితోపాటు ఇతరులను కూడా గౌరవించాలని చిన్న జీయర్ స్వామీజీ సూచించారు.
ఇందులో భాగంగా 9 కుండాలతో ఒక యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ స్వామివారికి 18 మంది గరుత్మంతులతో..
అమెరికాలో ఆంజనేయుడు..
ఈ లోకానికి నిజమైన బాహుబలి శ్రీ రాముడు
అయితే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని అంతా ఎదురు చూశారు. తాజాగా చిత్రయూనిట్ ఆదిపురుష్ ఈవెంట్ గెస్ట్ ని ప్రకటించారు.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామికి సత్కారం
ఇది సేవకు లభించిన గుర్తింపు