Home » Chinna Jeeyar Swamy
పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరువాత చినజీయర్ స్వామి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అన్నారు.
తిరుమలలో మైహోమ్ గ్రూప్ నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. మై హోమ్ గ్రూప్ నిర్మించిన అతిథి గృహానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు చిన్న జీయర్ స్వామి. శ్రీరామనవమి పూర్వసంధ్యలో ఈ కార్యక్రమం జరగడం సంత�
తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి త్రిదండి చిన్న జీయర్ స్వామి వెళ్లారు. అనంతరం తిరుమల చేరుకున్న చినజీయర్ స్వామి.. తిరుమల కొండపై మై హోమ్ గ్రూపు నిర్మించిన అతిథి గృహాన్ని సందర్శించి, దానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు.
తిరుమలలో చిన జీయర్ స్వామి మఠం సిద్ధమైంది.
వన దేవతలు సమ్మక్క, సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదం కావడంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్పందించారు.
ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది...
సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన...
12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. యాగ పరిరక్షణ కోసం సంతానప్రాప్తి వైనతేయేష్టి కోసం చేస్తుంటారని, గరుత్ముండు సంతాన ప్రాప్తిని కలిగించడంలో...
నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు.
కుల, మతాల జాఢ్యం నుంచి సమాజాన్ని మేల్కొలిపిన రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగను.. ఫిబ్రవరి 2 నుంచి వైభవంగా నిర్వహించనున్నట్టు ఆధ్యాత్మిక వేత్త.. చిన్నజీయర్ స్వామి తెలిపారు.