Home » Chinna Jeeyar Swamy
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూడా చిన్నజీయర్ స్వామి కలిశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. ఆయనకు శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా చిన్నజీయర్ స్వామి కలిశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. ఆయనకు శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డితో సహా ...
216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు.
ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు చిన్నజీయర్ స్వామి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ శ్రీదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు
హైదరాబాద్లో అత్యాధునిక వైద్యం
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై… శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వెంకటేశ్వర
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు.