Home » Chiranjeevi
చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత పట్టాలెక్కడానికి రెడీగా ఉన్న సినిమా ‘లూసిఫర్’ రీమేక్. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ రీమేక్ మూవీలో వరుణ్ తేజ్ కూడా నటిస్తాడంటున్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..
భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నాడని భావిస్తున్నాను.. హ్యాహీ బర్త్డే.. అంటూ మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశారు..
‘కె.జి.యఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యష్.. ‘లైగర్’ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలవనున్నారని టాక్.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథతో పూరీ జగన్నాథ్ - యష్ సెట్స్ పైకెళ్లనున్నారని తెలుస్తోంది..
చిరు దగ్గరికి డైరెక్టర్స్ అందరూ రీమేక్స్ వెర్షన్స్తోనే వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది.. మెగాస్టార్ కూడా మంచి రీమేక్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది..
నేడు (మే 24) బ్రదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి ఉన్న అరుదైన ఫొటో షేర్ చేశారు..
ఇంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది జర్నలిస్టులకు సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా భరత్ భూషణ్ అనే ఫోటో జర్నలిస్ట్ అనారోగ్యంతో ఉన్నారని ఆదుకోవాలని కోరగా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు..
కరోనా సెకండ్ వేవ్లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు..
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సినిమాల్లో విలన్గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి చిరు వెంటనే స్పందించారు..
కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చెయ్యనున్నారు..
జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. చిరు అతడి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్లలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వచ్చి చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు చేతులమీదుగా ఈ చెక్ని అందుకున్�