-
Home » chitoor
chitoor
Andhra Pradesh : రూ.లక్ష ఇస్తే వారానికి రూ.3వేలు వడ్డీ చెల్లిస్తామని రూ.10కోట్లు దోచేసిన ఏఆర్టీ జ్యూవెలరీ సంస్థ
అధిక వడ్డీకి ఆశపెట్టి భారీగా డబ్బులు వసూలు చేశాక బోర్డు తిప్పేసింది మరో సంస్థ. లక్ష రూపాయలు డిపాజిడ్ కడితే వారానికి రూ.3వేలువడ్డీ ఇస్తామంటూ రూ.10 కోట్లు దోచేసింది.
Flexi In Tirupati : తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం….అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే
తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. ' మీతో మాకు గొడవలు వద్దు... మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి' అంటూ తిరుపతి ప్రజల పేరిట నగరంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
Heavy rains on Tirumala hills : తిరుమల కొండపై భారీ వర్షాలు..తిరుమల-పాపవినాశనం రోడ్డు మూసివేత
తిరుమల కొండపై భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల-పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు.
ఆ టీడీపీ నేత కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబమే దగ్గరుండి వైసీపీలోకి తీసుకొస్తోందా?
dk family: డీకే ఆదికేశవులునాయుడు అంటే చిత్తూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లో సుపరిచితులే. మద్యం మొదలు అనేక వ్యాపారాలతో వేల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టిన ఆయన.. అనేక రాజకీయ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కోశాధికారి మొదలు చిత్తూ�
లాఠీలతో చితక్కొట్టారు: చిన్నారిపై అత్యాచారయత్నం..పట్టుకున్న పోలీసులపై దాడి..
చిత్తూరు జిల్లా కలికిలో యువకుడ్ని చావ బాదారు పోలీసులు. రెండు రోజుల క్రితం కొటాల గ్రామామానికి చెందిన సంవత్సరాల బాలికపై అదే గ్రామంలో ఉంటున్న వీరభద్ర అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు…స్థానికులు వీరభద్రక�
ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్యాచారం కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన నిందితుడి ఊహా చిత్రాన్ని మదనపల్లి పోలీసులు
రైతు భరోసాలో అన్యాయం జరిగిందని ఆత్మహత్యాయత్నం
రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
తిరుమల కొండపై మందుకొట్టి.. మహిళను కొట్టిన వ్యాపారి
తిరుమల కొండపై దారుణం. గోవింద నామ స్మరణలతో ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. ఓ వ్యక్తి చేసిన పని కలకలం రేపుతోంది. ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఓ వ్యాపారి మందు కొట్టి రోడ్లపై బీభత్సం చేశాడు. బూతుల తిడుతూ.. ఓ మహిళను తీవ్రంగా కొట్టాడు. మద�
భద్రాచలం ఆంధ్రాదే.. తీసుకెళ్లిపోతా : చంద్రబాబు హెచ్చరిక
పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రాచలాన్ని అడ్డు పెట్టకుని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారనీ... ఇటువంటి కుట్రలు పన్నితే భధ్రాచలం కూడా ఏపీకే ఇవ్వాలని చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్ చేశారు.
గోవిందా.. గోవిందా : కాలినడకన కొండ ఎక్కిన సమంత
తిరుమల : నటి సమంత కాలి నడకన ఏడుకొండలు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అక్కినేని వారి కోడలు భక్తి ప్రపత్తులతో కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య-సమంత