Home » Chittoor District
మైనారిటీ తీరని ప్రేమలు ఇటీవలికాలంలో ఎక్కువైపోయాయి. సినిమాల ప్రభావమో.. ముదిరిన పిచ్చో తెలియదు కానీ తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడి కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయట్లేదు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా పలమనేరులో ఇంటర్ చదివే మైనర్ యువతి త�
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశ�
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఆశ్రమంలో గత 3 రోజులుగా సోదాలు జరిపిన ఐటీ అధికారులు కేజీల కొద్దీ బంగారం, కోట్లు విలువచేసే వజ్రాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాల్లో వేల ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, వివిధ పేర్లతో నిర్వహ
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీసీ సహా పలువురు �