Home » Chittoor District
TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ దగ్గరకు వెళ్లిన జిల్లా
teachers students tested corona positive: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల
selfie: చిత్తూరు జిల్లాను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. కొండయ్యగారిపల్లి, దుర్గరాజాపురంలో కారు కొట్టుకుపోయిన గంటల వ్యవధిలోనే.. మరో వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. కౌండిన్య వాగులో పడి తల్లి, కొడుకు కొట్టుకుపోయారు. వాగులో పడిన వారిని పలమనేరుకు చెం�
సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు…. అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు చిత్తూరు టైగర్. జిల్లాలో ఒకప్పుడు ఆయన పెను సంచలనం. చిత్తూరు పట్టణం ఆయన అడ్డా. ఈ మాస్ మహరాజ్కు జిల్లా అంతటా అభిమానులు ఉండేవారు. నాలుగుసార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గె�
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాలు కలకలం రేపుతున్నాయి. ఆలయంలో అనధికారికంగా శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. గర్భాలయానికి సమీపంలోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది సహక�
ఒకటి రెండు మొబైల్ ఫోన్లు చోరీ చేస్తే గిట్టుబాటు కాదని అనుకున్నారేమో.. ఏకంగా మొబైల్ ఫోన్ల లారీనే ఎత్తుకెళ్లారు.. ఆ లారీలో రూ.12 కోట్ల విలువైన కొత్త మొబైల్ ఫోన్లు ఉన్నాయి.. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని నగరి వద్ద జరిగింది. మొబైల్ ఫో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో జరుగనున్న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్ టికెట్లను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. ఆండ్రాయిడ్ ఫోన
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తా�
ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్టులు పెట్టిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్ట్ చేసినందుకు అతనిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా ము�
ఆయనో ఎంపీ.. అధికార పార్టీలో ఉన్న నాయకుడు. తిరుపతి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సమస్యలు చెప్పుకుందామని వచ్చే నియోజకవర్గ జనానికి ఈయన అసలే కనిపించడం లేదు. ఆ ఎంపీ ఎవరో మీకు తెలుసుకోవాలని ఉందా? ఆయనే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్… ఆఖరి ని