Home » Chittoor District
ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిరన పారేశమ్మ అనే ఓ సాధారణ మహిళ సాగు బరువైన చోట శిరులు పండేలా చేసింది. బీడువారిన భూములలో పచ్చదనం మొలకెత్తేలా చేసింది. కరవు పల్లెలను సస్యశ్యామలం చేసింది. 16 గ్రామాల పల్లెల్లో చైతన్యం నింపింది పారేశమ్మ ఐక్యరాజ్య స�
చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం సమాధుల వద్ద తవ్వకాలు జరపటం కలకలం రేపింది. జిల్లాలోని గుర్రంకొండలో ఉన్న టిప్పు సుల్తాన్ మేనమామ అమీర్ రజాక్ అలీఖాన్ సమాధి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 20 అడుగుల మేర తవ్వకాలు జరిపారు.
తిరుపతిలో తోలి డెల్టాప్లస్ వేరియంట్ కేసు వెలుగుచూసింది. బాధితుడు మరో 16 మందితో కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు వైద్యులు. దీంతో వారందరి శాంపిల్స్ ను సేకరించి టెస్టులకు పంపారు.
వ్యాక్సిన్ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేస్తుండగా విషయం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఆ 31 మందిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఐతే రెండు డోస్ లు వేరు వేరు వ్యాక్సిన్లు వేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అధికారుల�
చిత్తూరు జిల్లాలో ఆవుల అపహరణ కలకలం సృష్టిస్తుంది. గత కొద్దీ రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల్ని అపహరిస్తున్నారు. తాజాగా తిరుచానూరులోని గోశాలకు చెందిన మూడు ఆవులను దొంగలు అపహరించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 4 వేల 549 మందికి కరోనా సోకింది. 59 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. సుమారు 38 ఏనుగుల భారీ గుంపు కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో తిష్ట వేస�
చాలామంది పాములను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. కొందరు మాత్రం దైర్యంగా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తారు. అయితే ఆలా దూరంగా వదిలేద్దామని దుకాణంలోకి వచ్చిన పామును పట్టుకున్న ఓ వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు విధించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా�
చిత్తూరు జిల్లాలో కరోనా రోగుల మిస్సింగ్ కలకలంగా మారింది. మొత్తం 15వందల కరోనా రోగులు కనిపించడం లేదు.
చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇవాళ్టి నుంచి పాక్షిక లాక్డౌన్ అమల్లోకి రానుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు.