Home » Chittoor District
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు కొనసాగుతోంది.
చిన్న వయస్సులోనే ఇంట్లా వాళ్ల మాట వినకపోవటం...సరిగా చదవకపోవటంతో వాళ్లు పట్టించుకోవటం మానేశారు. దీంతో చిన్న వయస్సులోనే రోడ్డుమీదకు వచ్చి ఈజీమనీ సంపాదించే క్రమంలో నేరస్తుడిగా మారాడు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు.
చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడు తేజష్ రెడ్డి హత్య కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఓ ఉన్మాది బాలుడిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడని
చిత్తూరు జిల్లాలో ఏనుగుల మంద కలకలం
ఏడునెలల గర్భవతిగా ఉన్న వివాహిత, భర్తకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆదృశ్యమయ్యింది. ఆమె ఆచూకి కనపడక పోవటంతో కుటుంబం ఆందోళన చెందుతోంది.
చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్గా మోసాలకు దిగుతోంది ఓ ముఠా.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం లో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వ దర్శనం టికెట్లను టీటీడీ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం విడుదల చేస్తోంది.
కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్ధానం తిరుచానూరు ఈపద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం ఈ రోజు ముగ�