Home » Chittoor District
అక్రమ మైనింగ్ పై అధికారులు ఉక్కుపాదం
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. ఏనుగుల గుంపు పొలాలపై పడి పంటనష్టం కలిగిస్తున్నాయి. వాటిని మళ్లించేందుకు వెళ్లిన వారిపై దాడి చేసి హతమార్చుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం స్వర్ణముఖి నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు.
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లావాసి సాయితేజ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శ
లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకోనుంది. కోయంబత్తూరు మీదుగా బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి తీసుకొస్తారు.
చిత్తూరు జిల్లాలో రెండు ఇన్నోవాలలో అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అర్థరాత్రి నుంచి భూప్రకంపనలు కొనసాగుతున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీమహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండ
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 138 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.