Home » Chittoor District
ఒకేసారి రోడ్డు మీదకు వచ్చిన 22 గజరాజులు
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంట్లోకొ చొచ్చుకెళ్లిన కొందరు దండగులు దాడికి పాల్పడ్డారు.
దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు కలకలం రేపాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Elephant Create Terror: వాహనదారులను బెంబేలెత్తించిన గజరాజు.. ఆందోళనలో గ్రామస్తులు
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
కబ్జాకు గురైన తన భూమి కోసం పోరాటం చేస్తున్న రైతు గుండె ఆగింది. చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
కుప్పం వైసీపీలో వర్గపోరు కాస్తా సొంత పార్టీ నేతలపైనే మారణాయుధాలతో దాడి చేసే స్థాయికి వెళ్లింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేశ్ పై సొంతపార్టీ నేతలే దాడి చేయటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. తలకు 14 కుట్లు పడ్డాయి. దీంతో కుప్పం వైసీపీలో �
గతేడాది అక్టోబర్ లో కన్నుమూసిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తరహాలోనే ఒక వ్యక్తి వ్యాయామం చేస్తూ కన్ను మూసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు లో చోటు చేసుకుంది.
యువతులు, మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి వెలుగు చూస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ అనే సందేహం కలుగుతుంది. కామాంధులు చిన్నారులను సైతం వదలటంలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.
అదృష్టమంటే ఆయనదే. పాలిటిక్స్లోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. పదవులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయ్. నాయకుడిని వెతుక్కుంటూ పదవులు కూడా వరుసగా వచ్చేశాయ్. రాజకీయాల్లోకి రావడంతోనే.. అధికారపార్టీకి నియోజకవర్గ ఇంచార్జ్ అయిపోయారు. తర్వాత నేరుగా ఎమ్