Home » Chittoor District
గతేడాది అక్టోబర్ లో కన్నుమూసిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తరహాలోనే ఒక వ్యక్తి వ్యాయామం చేస్తూ కన్ను మూసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు లో చోటు చేసుకుంది.
యువతులు, మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి వెలుగు చూస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ అనే సందేహం కలుగుతుంది. కామాంధులు చిన్నారులను సైతం వదలటంలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.
అదృష్టమంటే ఆయనదే. పాలిటిక్స్లోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. పదవులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయ్. నాయకుడిని వెతుక్కుంటూ పదవులు కూడా వరుసగా వచ్చేశాయ్. రాజకీయాల్లోకి రావడంతోనే.. అధికారపార్టీకి నియోజకవర్గ ఇంచార్జ్ అయిపోయారు. తర్వాత నేరుగా ఎమ్
ట్రాక్టర్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
'వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తా'నాకు ఏపీలో వేలాదిమంది అభిమానులు ఉన్నారని నటి వాణీవిశ్వనాథ్ ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయటం కలకలం రేపింది.
తిరుపతి కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్త
చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి కలకలం సృష్టించింది. సోమల మండలంలోని వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు చనిపోయాయి.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం తిరుమల వెళ్లే భక్తులను కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఘాట్ రోడ్ లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు మాత్రమే కనిపించేవి
కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి దూసుకొచ్చిన ఓ పందెంకోడి వ్యక్తి ప్రాణం ప్రాణం తీసింది.