Home » Chittoor District
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం(నవంబర్ 30) ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వానలు విపరీతంగా కురుస్తున్నాయి.
చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఏపీలోని చిత్తూర్ జిల్లాలో భూకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు ఇంకా ప్రమాదం అంచునే ఉంది. చెరువు నిండు కుండలా ఉంది. గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
భారీ వర్షాలకు అన్నదాతకు రూ.500కోట్ల నష్టం _
ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అనేక మంది ప్రాణాలు కోల్పోగా, కొందరు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా భారీగా ఆస్తినష్టం సంభవించింది.
చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది కాజ్వే దాటుతుండగా వరదనీటిలో కొట్టుకుపోతున్న భార్యాభర్తలు సహా మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. తాళ్ల సాయంతో అతి కష్టం మీద వారిని రక్షించారు.
చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నది దాటేందుకు యత్నిస్తు ముగ్గురు వ్యక్తులు స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయ