Home » chowkidar
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.
భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమ�
ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఒక్క ట్వీట్ చేసి సాయం కోరితే వెంటనే స్పందించే నాయకుల జాబితాలో కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే తీరుస్తారు.అలాంటి సుష్మాకు ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ.. ‘మ
యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.
కారు నంబర్ ప్లేట్ పై చౌకీదార్ అన్న బోర్డు పెట్టుకున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసులు షాక్ ఇచ్చారు.నంబర్ ప్లేట్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేకు ఫైన్ విధించారు.మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మై భీ �
చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చౌకీదార్ (నేనూ కాపలాదారు) అనే క్యాంపెయిన్ లో బీజేపి నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మోడీ పిలుపు మేరకు నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించారు.
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎం.జే అక్బర్ పై నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చౌకీదార్ చోర్ హై ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల మైన్ భీ చౌకీదార్ అన�
ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా
ఏప్రిల్ 11, ఏప్రిల్ 12.. ఈ తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 11 తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏప్రిల్ 12 వ తేదీ ఓ సినిమా రిలీజ్ కాబోతోంది. దీనిపై కాషాయ నేతలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమానే ‘మోడీ బయ�