Home » Cities
సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఆసక్తిగా ఉండటంతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.
బస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ, యాప్ ఆధారిత ఆటో-రిక్షా సేవలు, మల్టీ మోడల్ వంటి అత్యాధునిక పట్టణ రవాణా వ్యవస్థలను అవలంబించడంలో ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్ ముందుందని అన్నారు. ఇక దేశంలో మెట్రో వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తోందని మోదీ చెప్పారు. 2014కి �
కరోనాపై సైంటిస్టుల తీపి కబురు!
దేశంలో దీపావళి తర్వాత పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(అక్టోబర్-1,2021) ప్రారంభించారు.
హనీ ట్రాప్.. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా వినిపించిన మాట. కానీ.. ప్రస్తుతం ఈ ట్రాప్లో పడిపోతున్న వారు వందల సంఖ్యలో బయటకు వస్తున్నారు. వలపు వల వేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 2019వ సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్తు, 2020వ సంవత్సరానికి వెల్ కమ్ చెప్తు ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఘనంగా వేడుకలు జరిగాయో తెలుసుకుందాం.. రియో డీ జనీరో డిసెంబర్ 31,2019న కోపకబానా బీచ్ లోని బాణా సంచాలను చ�
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసు
భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్ చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�