Home » Citizenship Act
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సిఎఎ) కేరళలో అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా అసోంలో కొన్ని రోజులనుంచి తీవ్ర ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో శనివారం అసోం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలను అస్సాం
మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ లీడర్, మూడు సార్లు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్ గోగొయ్ మరోసారి లాయర్ కోట్ ధరించారు. పౌరసత్వపు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వాదించేందుకు లాయర్గా కోర్టు మెట్లు ఎక్కనున్నా�
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్ రచ్చ రచ్చ అవుతోంది. హింస తనకు చాలా బాధ కలిగిస్తోందని
ఆందోళనను అడ్డుకునేందుకు ఈ బెంగళూరు పోలీసు లాఠీ ఛార్జ్ చేయలేదు. టియర్ గ్యాస్ వాడలేదు. దేశభక్తిని మేల్కొలిపాడు. అందరినోటి నుంచి జాతీయ గీతం పాడించాడు. ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి ఆందోళనకారులను శాంతింపజేశాడు. గురువారం బెంగళూరు సెంట్రల్ డీస�
దేశరాజధానిలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీలో 144 సెక్షన్ విధించడం, 20 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన స�
ఎటువంటి పరిస్థితుల్లోనూ CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణపై అస్సాం, ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు కర్నాటకలోని �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు,ఢిల్లీ,యూపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర్లో ఆందోళనకారులు నిరసన చేస్తున్న సమయంలో ఇవాళ(డిసెంబర్-18,2019)ఇండియా గేట్ దగ్గర 25ఏళ్ల యు�
ప్రపంచంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఏ దేశం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్�
దేశవ్యాప్తంగా CAAపై జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి పేరుపై ఉన్న అకౌంట్ తో కామెంట్లు వచ్చాయి. ఐఏఎస్ టీనా దాబి ఫేక్ అకౌంట్ పేరుతో పౌరసత్వపు చట్టం(Citizenship Act)పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకా�