Home » Citizenship Amendment Act
Arvind Kejriwal: అంతేగాక, దేశంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని అన్నారు. దోపిడీలు, అత్యాచారాలు..
పౌరసత్వ (సవరణ) చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం ముందడుగు వేయడంపై సీమా హైదర్ హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆస్కారం ఉండదు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చిన ..
సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది.
ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే ముస్లింలు మినహా మిగతావారందరికీ పౌరసత్వం ఇస్తామని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా భారతదేశ పొరుగు ముస్లిం మెజారిటీ దేశాలలోని ముస్ల�
తమిళనాడులో అన్నాడీఎంకే తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార పార్టీ అన్నాడీఎంకే మేనిఫెస్టోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విడుదల చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై విస్త�
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని