-
Home » Citizenship Amendment Act
Citizenship Amendment Act
సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
March 13, 2024 / 02:42 PM ISTArvind Kejriwal: అంతేగాక, దేశంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని అన్నారు. దోపిడీలు, అత్యాచారాలు..
మోదీ మాట అంటే మాటే.. భారత ప్రధానిపై పాకిస్థాన్ మహిళ ప్రశంసలు
March 12, 2024 / 10:32 AM ISTపౌరసత్వ (సవరణ) చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం ముందడుగు వేయడంపై సీమా హైదర్ హర్షం వ్యక్తం చేశారు.
కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో సీఏఏ అమలు కాదా.. రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించగలవా?
March 12, 2024 / 08:15 AM ISTకేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆస్కారం ఉండదు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చిన ..
పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా?
March 12, 2024 / 07:32 AM ISTసీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ
March 11, 2024 / 06:39 PM ISTపొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది.
CAA: సీఏఏను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 12న సుప్రీం విచారణ
September 8, 2022 / 06:01 PM ISTఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే ముస్లింలు మినహా మిగతావారందరికీ పౌరసత్వం ఇస్తామని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా భారతదేశ పొరుగు ముస్లిం…
AIADMK Poll Manifesto Release : అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల.. ఉచిత వాషింగ్మెషిన్.. ఉచిత కేబుల్ టీవీ..
March 14, 2021 / 08:37 PM ISTతమిళనాడులో అన్నాడీఎంకే తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార పార్టీ అన్నాడీఎంకే మేనిఫెస్టోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విడుదల చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
March 16, 2020 / 09:22 AM ISTపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ…
జగన్, చంద్రబాబు చేతులు కలపండి
February 19, 2020 / 02:41 AM ISTపార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
భారత పౌరసత్వం ఇస్తామంటే సగం బంగ్లాదేశ్ ఖాళీ
February 10, 2020 / 11:57 AM ISTపౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని