Home » citizenship
పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీ భారత్ వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. 2018 జనవరిలో చోక్సీ.. ఆంటిగ్వా పౌరసత్వం పొంది అక్కడే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే చోక్సీ నిజాయితీ లేని
అమెరికా ప్రెసిడెంట్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. వలసల రాజ్యానికి ప్రెసిడెంట్ అయిన ట్రంప్.. స్థానికులకే ఉద్యోగాలు అని ‘అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే’ నినాదంతో కఠిన నిర్ణయాలను అమలు చేశారు. దీని తర్వాత మరో సంచలనం వైపుగా అడుగులు వేస్తు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను గురువారం(మే-9,2019)సుప్రీంకోర్టు కొట్టేసింది.రాహుల్ గాంధీ స్వచ్చందంగా బ్రిటన్ పౌరసత్వం పొందాడని,లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీకరించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందని,ఆయన్నుఎన్న�
పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్ లో ర
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ పై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఆయన నామినేషన్ చెల్లతుందని సోమవారం(ఏప్రిల్-22,2019)అమేథీ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.రాహుల్ గాంధీ విద్యార్హతలు,సిటిజన్ షిప్ పై పలువురు వ్యక్తం చేసిన సందేహాలపై ఈ సం�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) 14వేల కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ(59) తన భారత పౌరసత్వాన్ని వదులుకొన్నాడు. పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి రాకవడంతో ప్రధాన నిందితులు నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీ దేశం విడిచి వెళ�