Home » cji
ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ సమగ్రత, స్వాతంత్ర్యంపై తీవ్ర దాడిగా పరిగణించబడుతున్నాయని..
రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ భేటీ అయ్యారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కొనసాగుతున్నారు. 2022 నవంబర్ 9వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు.
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తాను గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని...ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడ�
కోడికత్తి కేసులో ట్విస్ట్.. సీజేఐకి నిందితుడు శ్రీను లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణకు సంబంధించి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సీజీఐకి రాసిన లేఖలో వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు తీసుకోవడాన్ని న్యాయవాద సంఘం ప్రధానంగా ప్రస్తావించింది. అందరికీ సమన్యాయం ఉండాలని, పదవులు ఇతర అంశాల ప్రాతిపదికన విచారణ చేయకూడదని పేర్కొంది. ఇక ఇదే సమయంలో ముందస్తు బెయి�
ప్రపంచీకరణ ద్వారా వాతావరణంలో, ప్రజా జీవనంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారి ఆదాయ అసమానతల్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కొన్ని వాదాలు తరిగిపోవడం, కొన్ని పెరిగిపోవడం లాంటివి నెలకొన్నాయని అన్నారు. సోషల్ మీడియా
న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్ వర్సెస్ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాసిన లేఖతో కొన్న�