-
Home » cji
cji
ఎన్నికల కమిషనర్ల గురించి పార్లమెంట్లో 3 ప్రశ్నలు అడిగి దడదడలాడించిన రాహుల్ గాంధీ
ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్లో మార్పులు ఎందుకు చేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు, సీజేఐపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్కు లేఖ
ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ సమగ్రత, స్వాతంత్ర్యంపై తీవ్ర దాడిగా పరిగణించబడుతున్నాయని..
ఆస్తులపై సుప్రీంకోర్టు జడ్జిల సంచలన ప్రకటన.. ఇకపై ఏం చేస్తారంటే..
రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ భేటీ అయ్యారు.
ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..? ఆయన్నే తదుపరి సీజేగా చంద్రచూడ్ ఎందుకు ప్రతిపాదించారు ..!
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కొనసాగుతున్నారు. 2022 నవంబర్ 9వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు.
Union Govt : కేంద్రం మరో వివాదాస్పద బిల్లు.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నియామకంలో సీజేఐ ప్రమేయాన్ని తొలగించేలా బిల్లు రూపకల్పన
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
Kodi Kathi Case : కోడికత్తి కేసులో ట్విస్ట్.. సీజేఐకి లేఖ రాసిన నిందితుడు శ్రీనివాస్
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తాను గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని...ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడ�
కోడికత్తి కేసులో ట్విస్ట్ .. సీజేఐకి నిందితుడు శ్రీను లేఖ
కోడికత్తి కేసులో ట్విస్ట్.. సీజేఐకి నిందితుడు శ్రీను లేఖ
Supreme Court : ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజేఐ నిరాకరణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణకు సంబంధించి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Karnataka: అవినీతి కేసులో ఇరుక్కున్న బీజేపీ ఎమ్మెల్యే బెయిల్ విచారణపై లాయర్ సంఘం అభ్యంతరం
సీజీఐకి రాసిన లేఖలో వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు తీసుకోవడాన్ని న్యాయవాద సంఘం ప్రధానంగా ప్రస్తావించింది. అందరికీ సమన్యాయం ఉండాలని, పదవులు ఇతర అంశాల ప్రాతిపదికన విచారణ చేయకూడదని పేర్కొంది. ఇక ఇదే సమయంలో ముందస్తు బెయి�
CJI Chandrachud: తప్పుడు వార్తల ప్రవాహంలో నిజం బలిపశువుగా మారుతోంది.. సీజేఐ చంద్రచూడ్
ప్రపంచీకరణ ద్వారా వాతావరణంలో, ప్రజా జీవనంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారి ఆదాయ అసమానతల్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కొన్ని వాదాలు తరిగిపోవడం, కొన్ని పెరిగిపోవడం లాంటివి నెలకొన్నాయని అన్నారు. సోషల్ మీడియా