Home » CJI Chandrachud
‘‘అట్టడుగు వర్గాల వరకు మని చేరాలి. అందుకు కోర్టుల్లో సాంకేతికత చేరాలి. టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వాడకం అయితే తగ్గట్లేదు కదా. అందుకే ఈ-కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. విచారణ కోసం ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్నెట్ యాక్సెస్ �
సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని మరువొద్దు. మనం హక్కుల కోసం మాట్లాడాలి. యువ న్యాయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు రాజ్యాంగ విలువల ద్వారా మార్గనిర్దేశం చేయబడితే, వారు ఈ దిశలో విఫలం కా�
గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ సంస్థల స్వభావం మారిపోయింది. మన పనితీరులో సాంకేతికత వినియోగం పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో సాంకేతికత లేకుంటే మనం పని చేసేవాళ్లం కాదు. మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కూల్చివేయకూడదు. మేము టెక�