Home » CJI Chandrachud
స్వలింగం వివాహాల ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఓ మహిళా న్యాయవాది సైగలతో వాదనలు వినిపించారు. ఆమె వాదనలకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అనుమతి ఇఛ్చారు.
చిత్తశుద్ధి తుఫాను వల్ల నాశనం అయ్యేది కాదు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇచ్చే చిన్న రాయితీలు, వారి నిజాయితీతో నిర్మించబడినవి. వాటిని కూడా తొలగించలేం. కానీ కొన్ని ఒప్పందాలు వాటిని కూడా ధ్వంసం చేయవచ్చు
CJI Chandrachud: ఇతర దేశాల్లో సమస్యలు ఆయుధాలచేత పరిష్కరిస్తారని.. అయితే మన దేశంలో మాత్రం చర్చల పరిష్కరిస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. శనివారం గౌహతి హైకోర్టు ఐజ్వాల్ బెంచ్ కొత్త భవనాన్ని భారత ఆయన ప్రారంభించారు. అనంతరం
రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామకం, స్థిరాస్తిని పొందే హక్కుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఉద్యోగ హక్కుకు సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసిన సీజేఐ.. ఈ చర్య వల్ల పౌరుల నుంచి వీటన్నిం�
హిందీతో పాటు ఒడియా, గుజరాతీ, తమిళం, అస్సామీ, ఖాసీ, గారో, పంజాబీ, నేపాలీ, బంగ్లా భాషల్లో కూడా తీర్పులను తర్జుమా చేస్తున్నారు. తర్వాత దాని పరిధిని మరిన్ని భాషలకు విస్తరించనున్నారు
ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందానని, ఇది రాజ్యాంగ వైఫల్యమని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదికలను డిమాండ్ చేశానని సుప్రీం చీఫ్ తెలిపారు
నా అధికారాలపై జోక్యం చేసుకోవద్దు.. అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
సీల్డ్ కవర్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించంది. సీల్డ్ కవర్లపై ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఓపీ కేసు విచారణ సందర్భంగా ఇకపై సీల్డ్ కవర్లను ఆపేద్దామని వ్యాఖ్యానించింది.
ఇందుకు సంస్థాగత మార్పులు అవసరమని సీజేఐ సూచించారు. సానుభూతిని పెంపొందించడం విద్యాసంస్థలు తీసుకోవాల్సిన మొదటి అడుగు అని, సానుభూతిని పెంపొందించడం వల్ల శ్రేష్ఠత మరియు బహిష్కరణ సంస్కృతిని అంతం చేయవచ్చని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుం�